cinema
Gallery
National
నిర్మాణ రంగ కార్మికుల భద్రతకు పెద్ద పీట.. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్
నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, వారి రక్షణే లక్ష్యం అని సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత, భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లేబర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, కార్మికుల చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ ప్రయోజనాలపై మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో కొల్లూరు, నార్సింగి, […]
సైబరాబాద్లో ప్రయోగాత్మకంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్
22 కిలోమీటర్ల దూరం.. క్లీన్ స్వీప్ డ్రైవ్.. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిషనర్ సృజన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన. ఈ కార్యక్రమంలో ఒక రూట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాల్లో క్లీన్ స్వీప్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం పటాన్చెరు నుండి బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, ఖాజగూడ, లాంకోహిల్స్ మీదుగా మణికొండ వరకు […]
ఐరన్ గేటు మీద పడి బాలుడు మృతి…
ఐరన్ గేటుతో ఆడుకుంటుండగా అది మీద పడి బాలుడు మృతి చెందాడు. ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టం కేపార్వర్ గ్రామానికి చెందిన వీరేంద్రశర్మ, జ్ఞాణి దంపతులకు కుమార్తె, కుమారుడు రియాన్స్శర్మ(రెండున్నర సంవత్సరాలు) సంతానం. వీరేంద్రశర్మ కుటుంబాన్ని సొంతూరిలోనే ఉంచి గత ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మియాపూర్ బీకే ఎంక్లేవ్లో నివాసం ఉంటూ స్థానికంగా సాయి బాలాజీ ఫ్యాబ్రికేటెడ్లో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వీరేంద్రను చూసేందుకు భార్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్కు […]
ఐటీ కారిడార్లో వడగండ్ల వాన…అర్ధరాత్రి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు
ఐటీ కారిడార్లో దంచికొట్టిన వాన.. విరిగి పడ్డ చెట్ల కొమ్మలు.. స్తంభించిన ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం ధరలు పెంచేసిన ఆటోలు, క్యాబులు అర్ధరాత్రికి ఇంటికి చేరిన ఐటీ ఉద్యోగులు వర్షకాలం అప్పుడే వచ్చేసిందా ! అనే తీరులో ఐటీ కారిడార్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు వడగండ్లతో భారీ వర్షం కురవడంతో ఐటీ కారిడార్ స్తంభించిపోయింది. ఈదురుగాలులకు చెట్లు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్లు […]
పేషంట్ మెడలో 25 లక్షల బంగారం మాయం
డాక్టర్ వేషంలో వచ్చి మహిళా పేషంట్ మెడలో బంగారం చోరీ.. రూ. 25 లక్షల విలువైన బంగారం మాయం.. నల్లగండ్ల సిటిజన్ హాస్పిటల్లో ఆలస్యంగా వెలుగులోకి.. ఇటీవల యశోద ఆసుపత్రి ఘటన మరువక ముందే మరో నకిలీ డాక్టర్ కలకలం.. కార్పొరేట్ హాస్పిటల్స్లో కానరానీ సెక్యూరిటీ.. నిలదీస్తే నిర్లక్ష్యపు సమాధానం.. మీరు బంగారు నగలతో నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త. ఇటీవల నగరంలోని […]
పేషెంట్ నగలు దొంగలిస్తున్న ఆసుపత్రి హౌజ్ కీపింగ్ మహిళ అరెస్ట్
7 తులాల బంగారం, 2తులాల వెండి అభరణాలు స్వాధీనం.. ఆసుపత్రిలో పేషెంట్ సహాయకుల కళ్లుగప్పి పేషెంట్ బంగారు అభరణాలు దొంగలించిన హౌజ్కీపింగ్ మహిళను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమె వద్ద నుండి 7 తులాల బంగారం, 2 తులాల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ శివాజీ నగర్కు చెందిన జె. దుర్గ (45) మదీనగూడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తుంది. గత నెల ఫిబ్రవరి 25వ తేదిన చందానగర్ […]
సైబరాబాద్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ‘ఏఐ’
సైబరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్కు చెందిన ‘ట్రాన్స్కాలిటీ’ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ […]
శేరిలింగంపల్లి తహసీల్ధార్ బదిలీ.. నూతన తహసీల్దార్గా మహిపాల్రెడ్డి
శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్గా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతనిలో పాటు తెలంగాణ రాష్ర్టంలో పలువురు డిప్యూటీ, అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి నూతన ఎమ్మార్వోగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓగా పనిచేస్తున్న మహిపాల్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. జోగులాంబా గద్వాల జిల్లా డిఆర్ఓగా పద్మజరాణి, మహబూబ్నగర్ అడిషనల్ కలెక్టర్గా హరిప్రియ, అదిలాబాద్ అడిషనల్ […]
మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్లో జరిగింది. బీదర్ రాష్ర్టం బాల్కి గ్రామానికి చెందిన రేవల సిద్ధయ్య భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓల్డ్ హఫీజ్పేట్లోని సాయినగర్లో నివాసం ఉంటున్నాడు. సిద్ధయ్య ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా, పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న డీమార్ట్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు శంకర్ సొంతూరిలో గత సంవత్సరం […]
ఐటీ కారిడార్లో డెడ్ డ్రాప్ కోడ్ లాంగ్వేజ్తో డ్రగ్స్ దందా..
వైఫైతో కనెక్ట్ అయ్యి… వాట్సప్లో అర్డర్ తీసుకోని.. డెడ్ డ్రాప్ అనే కోడ్తో.. డ్రగ్స్ పెట్టి కస్టమర్లకు లోకేషన్ పెట్టి.. ఐటీ కారిడార్లో నయా డ్రగ్స్ దందా.. ముగ్గురు అరెస్ట్.. 32 గ్రాముల కొకైన స్వాధీనం.. ఐటీ కారిడార్ డ్రగ్స్ అమ్మేందుకు డ్రగ్ పెడ్లర్లు రోజు రోజుకు కొత్త దారులు వెతుకున్నారు. ప్రత్యేకంగా కోడ్ బాష ఉపయోగించి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా భయ్యా బచ్చే ఆగయా పేరుతో కోడ్ లాగ్వేజ్ […]

