Latest Posts

1 min read

మాదాపూర్​లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..

1 min read

ప్రభుత్వ స్థలంలో.. ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​

1 min read

యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్​పై కేసు

1 min read

నడుస్తున్న రైలులో పురుగుల మందు తాగిన ప్రేమికులు

1 min read

రాజు వెడ్స్​ రాంబాయి హిరోపై దాడికి యత్నించిన ఫుడ్​ డెలివరీ బాయ్స్​..

1 min read

రక్తసిక్తమైన ఐటీ కారిడార్​ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..

1 min read

స్నాప్​చాట్​లో యువతికి గాలం వేసి హోటల్​ రూంకు తీసుకువెళ్లి ఎం చేశాడో తెలుసా ?

1 min read

హైటెక్​ నగరంలో మురుగు ప్రవాహం..

1 min read

ఇజ్రాయిల్​లో ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను ఈజిప్టులో వదిలేసిన కన్సల్టెన్సీ

1 min read

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్​ !

  తెలంగాణ రాష్ర్ట నూతన డీజీపీగా సీనియర్​ ఐపిఎస్​ అధికారి సీవీ ఆనంద్​ నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న శివధర్​రెడ్డి పదవి విరమణ కాలం ఈ నెల 30తో ముగుస్తుండడంతో రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ర్టంలో పలువురు ఐపిఎస్​ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.   ఈ బదిలీల్లో హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్​ స్థానంలో సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్​ను ప్రభుత్వం […]

1 min read

వయస్సు 28… దొంగతనాలు 54

  మియాపూర్​లో ఘరానా దొంగ అరెస్ట్​..   వాచ్​మెన్​ ఇండ్లే టార్గెట్​గా దొంగతనాలు..   మూడు కమిషనరేట్ల పరిధిలో 54 కేసులు..   శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ : ఆ యువకుడి వయస్సు ప్రస్తుతం 28… కానీ అతను చేసిన దొంగతనాలు 54.. తను 15 యేటా నుండే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చిన్న వయస్సులోనే దొంగతనాల బాట పట్టిన ఆ యువకుడు 13 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. ఇంతని ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.   […]

1 min read

కాసులు ఇస్తే సక్రమం.. లేదంటే అక్రమమే నిర్మాణమే

  మియాపూర్ సర్కిల్​​లో అక్రమ షెడ్ల నిర్మాణాల హవా..    ముడుపులు ముడితే  అక్రమ నిర్మాణాలన్నీ సక్రమ నిర్మాణాలే అన్న తీరులో టౌన్​ ప్లానింగ్​..   ఫిర్యాదులు చేస్తే చూస్తాం.. పరిశీలిస్తాం.. నోటీసులు ఇస్తామంటూ కాలం వెల్లదీత..   మియాపూర్, వార్తమ్యాన్​​​ : నూతనంగా ఏర్పడిన సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ ఒకవైపు కమిషనరేట్​లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ నిర్మాణాలను సహించేది లేదని పలు సందర్భాల్లో నిర్వహించిన సమావేశాల్లో పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలో ఆయా […]

1 min read

ఎమ్మెల్యే క్యాంపు అఫీస్​ ఉండగా.. ఇంట్లో అధికారిక సమావేశాలా ?

  నిరుపయోగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయం..   క్యాంప్​ అఫీస్​ ఉన్నా… ఎమ్మెల్యే ఇంట్లోనే అధికారిక సమీక్ష సమావేశాలు   మహిళా అధికారులను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకోవడం ఏంటని ప్రశ్న..   ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, అధికారుల తీరుపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆగ్రహం..   అధికారుల తీరుపై జోనల్​ కమిషనర్​కు ఫిర్యాదు   శేరిలింగంపల్లి, వార్తమ్యాన్​ :  శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఖాళీగా ఉందని, ప్రస్తుతం ఎమ్మెల్యే […]

1 min read

స్నేహితుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలి..

తెల్లవారుజామున టిఫిన్​ చేసేందుకు ఐటీ కారిడార్​కు వచ్చిన నలుగురు యువకులు  బైక్ అదుపుతప్పి డిడైర్​ను ఢీకొట్టడంతో యువకుడు మృతి ప్రాణాపాయ స్థితిలో  బైక్​ నడిపిన యువకుడు   ఓ స్నేహితుడి నిర్లక్ష్యానికి మరో స్నేహితుడు బలయ్యాడు. నలుగురు యువకులు తెల్లవారుజామున టిఫిన్​ చేద్దామని రెండు బైకులపై ఐటీ కారిడార్​కు వెళ్లారు. అక్కడ టిఫిన్​ దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇందులో ఓ యువకుడు ​ బైక్​ను స్పీడ్​గా డ్రైవ్​ చేయడంతో కంట్రోల్​ తప్పి రోడ్డు మధ్యలో డివైడర్​ను […]

1 min read

గురువుకి పూర్వ విద్యార్థులు నాట్యార్పితం..

  మాదాపూర్​ శిల్పారామంలో శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీ పూర్వ విద్యార్థులు “శోభాలంకృతం” గా పద్మ శ్రీ డాక్టర్ శోభా నాయుడుకి నాట్యార్పితం చేశారు. గణేశా పంచరత్న, జతిస్వరం, గణేశా కౌతం, దశావతరం, శ్రీవల్లి దేవసేనాపథి, మామవతు శ్రీ సరస్వతి, తిల్లాన, కృష్ణ శబ్దం, భామాకలాపం, నమో నమో రఘుకుల నాయక, కొలువైఉన్నదే, దేవా దేవం భజే, శ్రీ గౌరీ సుతం,కుంతలారావాలి తిల్లాన మొదలైన అంశాలను పద్మ హేమమాలిని, సుజాతామూర్తి , ఉష కిరణ్ , లావణ్య, […]

1 min read

ఐటీ కారిడార్​లో రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. 8 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ హైటెక్​సిటీలో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. బ‌డా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌ర్ 55లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొల‌ను మాధ‌వ‌రెడ్డి కూతురు స‌బితకు చెందిన 4 ఎక‌రాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. […]

1 min read

మరో ఐదు రోజుల్లో పెండ్లి… కత్తితో గొంతు కోసుకొని యువ వ్యాపారవేత్త సూసైడ్​

  మరో ఐదు రోజుల్లో ఆ యువ వ్యాపారవేత్త ఇంట్లో పెండ్లి బాజాలు మోగనున్నాయి. అందరూ పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎమైందో ఏమో కానీ పెండ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువ వ్యాపారవేత్త తాను నివాసం ఉంటున్న ఫ్లాట్​లో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్నట్లు.. సూసైడ్​ చేసుకునే ముందు తన సోదరుడు, కాబోయే పెండ్లి కూతురు, మరో కుటుంబసభ్యుడికి మెయిల్​ చేశాడు. దీంతో యువకుడి కుటుంబం, యువతి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. […]

1 min read

మియాపూర్​లో పెండ్లైన 40 రోజులకే నవ వధువు సూసైడ్​

  అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులు.. వేధింపులు భరించలేక ఫ్యాన్​కు ఉరివేసుకొని సూసైడ్​ చేసుకున్న భార్య   వారిద్దరికి  ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి జరిగిన 40 రోజులకే భర్త అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక ఆ సాఫ్ట్​వేర్​ నవ వధువు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.   బీహార్​ […]

1 min read

నిర్మాణ రంగ కార్మికుల భద్రతకు పెద్ద పీట.. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, వారి రక్షణే లక్ష్యం అని సైబరాబాద్​ సీపీ డా. ఎం. రమేష్​ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత, భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, కార్మికుల చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ ప్రయోజనాలపై మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో కొల్లూరు, నార్సింగి, […]