1 min read

నిర్మాణ రంగ కార్మికుల భద్రతకు పెద్ద పీట.. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, వారి రక్షణే లక్ష్యం అని సైబరాబాద్​ సీపీ డా. ఎం. రమేష్​ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత, భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, కార్మికుల చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ ప్రయోజనాలపై మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో కొల్లూరు, నార్సింగి, […]