1 min read

తల్లి ఒడిలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్​ చేసి.. లక్షన్నరకు అమ్మకానికి పెట్టి..

ఫుత్​పాత్​పై తల్లి ఒడిలో పడుకున్న మూడేళ్ల చిన్నారి కిడ్నాప్​..   మహబూబ్​నగర్​లో పిల్లలు లేని మహిళకు లక్షన్నరకు అమ్మేందుకు సిద్ధమైనా ముఠా..   సీసీ కెమెరాలను జల్లెడ పట్టి.. ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్​ చేసిన  సైబరాబాద్​ పోలీసులు   చిన్నారి కిడ్నాప్​ కథ సుఖాంతం.. సైబరాబాద్, వార్త మ్యాన్​ :  సం తానం లేని దంపతులకు పిల్లలను విక్రయించే ప్రయత్నం చేసిన ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్​ వద్ద ఫుట్​పాత్​పై […]

1 min read

మాదాపూర్​లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..

  తన ఇద్దరు కుమార్తెలను వేధించిన యువకుడిని హత్య చేసిన తండ్రి, మేనమామా   కత్తితో పొడిచి. .. కర్రలతో కొట్టి దారుణ హత్య..   హత్య అనంతరం పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు..   మరో ముగ్గురి కోసం గాలింపు..   తన ఇద్దరు కుమార్తెలను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి తన బావమరిది, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య […]

1 min read

యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్​పై కేసు

  కొడుకుని హిరో చేస్తానని తండ్రి వద్ద రూ. 4.50 కోట్లు వసూళు   సినిమా తీయకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డైరెక్టర్​ అశోక్​బాబు   అశోక్​బాబు, భార్య విజయలక్ష్మీపై సైబరాబాద్​ ఈఓడబ్ల్యూలో కేసు   మీ కుమారుడిని సినిమా హిరో పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూళు చేశాడో ఒ ప్రముఖ డైరెక్టర్​. డబ్బులు తీసుకొని సినిమా తీయకుండా మోసం చేయడమే కాకుండా తిరిగి డబ్బులు అడిగిన ఆ […]

1 min read

నిర్మాణ రంగ కార్మికుల భద్రతకు పెద్ద పీట.. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ, వారి రక్షణే లక్ష్యం అని సైబరాబాద్​ సీపీ డా. ఎం. రమేష్​ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత, భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, కార్మికుల చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు, ఇన్సూరెన్స్ ప్రయోజనాలపై మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో కొల్లూరు, నార్సింగి, […]

1 min read

సైబరాబాద్‌లో ట్రాఫిక్​ రద్దీ తగ్గించేందుకు ‘ఏఐ’

  సైబరాబాద్​లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్‌ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన ‘ట్రాన్స్‌కాలిటీ’ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ […]

1 min read

ఐటీ కారిడార్​లో డెడ్​ డ్రాప్​ కోడ్​ లాంగ్వేజ్​తో డ్రగ్స్​ దందా..

వైఫైతో కనెక్ట్​ అయ్యి… వాట్సప్​లో అర్డర్​ తీసుకోని.. డెడ్​ డ్రాప్​ అనే కోడ్​తో.. డ్రగ్స్​ పెట్టి కస్టమర్లకు లోకేషన్​ పెట్టి.. ఐటీ కారిడార్​లో నయా డ్రగ్స్​ దందా.. ముగ్గురు అరెస్ట్​.. 32 గ్రాముల కొకైన స్వాధీనం..   ఐటీ కారిడార్​ డ్రగ్స్​ అమ్మేందుకు డ్రగ్​ పెడ్లర్లు  రోజు రోజుకు కొత్త దారులు వెతుకున్నారు. ప్రత్యేకంగా కోడ్​ బాష ఉపయోగించి డ్రగ్స్​ అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా భయ్యా బచ్చే ఆగయా పేరుతో కోడ్​ లాగ్వేజ్​ […]

1 min read

చైనా మాంజాపై పోలీసుల పంజా

కూకట్‌పల్లి పోలీసుల ప్రజా అవగాహన సమావేశం   ఒక చిన్న దారం అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చైనీస్ మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, బాగ్ అమీర్ ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజా అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పోలీస్ అధికారులు ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడుతూ..పండగల ఆనందం పేరుతో చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోందని, ద్విచక్ర […]

1 min read

కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను డ్రైవ్​ చేయండి.. సైబరాబాద్​ సీపీ రమేష్​

  ఇంటికి క్షేమంగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం సైబరాబాద్​లో అరైవ్​ అలైవ్​ అవగాహన కార్యక్రమాలు   రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, ఎంతో మంది ఆప్తులను కొల్పోతున్నారని, ఈ ప్రమాదాలను తగ్గించడమే అరైవ్​ అలైవ్​ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ డా. ఎం. రమేష్​ తెలిపారు. మానవ ప్రాణం అమూల్యమైనదని, ప్రతీఒక్కరూ తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు […]

1 min read

హైటెక్​సిటీలోని ఆ రూట్​లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్​ తిప్పలే..

  హైటెక్​సిటీలో ఐదు రోజుల వాహనదారులు ట్రాఫిక్​ తిప్పలు తప్పేలా లేవు. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగడంతో రిపేర్​ చేయడానికి అలస్యం అయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఆ రోడ్డును ట్రాఫిక్​ పోలీసులు ఐదు రోజుల పాటు క్లోజ్​ చేయనున్నారు. దీంతో ఐకియా నుండి సైబర్​ టవర్స్​ మీదుగా జేఎన్​టీయూ వెళ్లే వెహికిల్స్​ మరో రూట్​లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.   మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ […]

1 min read

హైటెక్​సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం

  ఐటీ కారిడార్​లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి  భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్​లో భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్​టీయూ వెళ్లే రూట్​లో సైబర్​ గేట్​వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్​లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్​టీయూ […]