1 min read

తల్లి ఒడిలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్​ చేసి.. లక్షన్నరకు అమ్మకానికి పెట్టి..

ఫుత్​పాత్​పై తల్లి ఒడిలో పడుకున్న మూడేళ్ల చిన్నారి కిడ్నాప్​..   మహబూబ్​నగర్​లో పిల్లలు లేని మహిళకు లక్షన్నరకు అమ్మేందుకు సిద్ధమైనా ముఠా..   సీసీ కెమెరాలను జల్లెడ పట్టి.. ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్​ చేసిన  సైబరాబాద్​ పోలీసులు   చిన్నారి కిడ్నాప్​ కథ సుఖాంతం.. సైబరాబాద్, వార్త మ్యాన్​ :  సం తానం లేని దంపతులకు పిల్లలను విక్రయించే ప్రయత్నం చేసిన ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్​ వద్ద ఫుట్​పాత్​పై […]