1 min read

ఐటీ కారిడార్​లో రూ.1200 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

ఐటీ కారిడార్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. 8 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ హైటెక్​సిటీలో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. బ‌డా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని స‌ర్వే నంబ‌ర్ 55లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొల‌ను మాధ‌వ‌రెడ్డి కూతురు స‌బితకు చెందిన 4 ఎక‌రాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. […]

1 min read

హైటెక్​సిటీలో రూ. 2200 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా

రూ. 2200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో అక్రమణలు తొలగింపు.. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు   మాధాపూర్‌ హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు చేరువ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌ను గురువారం నిర్వహించింది. వంద‌లాది తాత్కాలిక షెడ్డుల‌ను, ప‌దుల సంఖ్యలో ఉన్న షాపుల‌ను తొల‌గించింది. మొండి కుంట ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. ప‌క్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమ‌ణ‌లు తొల‌గించి 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. […]

1 min read

నార్సింగ్ చౌర‌స్తాలో పార్కును కాపాడిన హైడ్రా

  మూడు వేల గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌   కబ్జాకు గురైన 60 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. కబ్జాదారుల చెర నుండి పార్కును రక్షించి చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారు. గండిపేట మండ‌లంలోని నార్సింగ్ విలేజ్‌ నార్సింగ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాయానికి చేరువులో అరుణోద‌య కాల‌నీ హుడా అనుమ‌తి పొందిన లే ఔట్లో 6078 గ‌జాలు పార్కు కోసం కేటాయించారు.   ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న […]

1 min read

ఐటీ కారిడార్​లో కబ్జాదారుల చెర నుండి 2500 గజాల పార్కు స్థలం సేఫ్​

హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. గ‌చ్చ‌బౌలి ప్రాంతంలో పార్కును కాపాడ‌గా.. శామీర్‌పేట‌లో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి అక్క‌డి నివాసితుల‌కు దారి చూపింది. ఈ రెండు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపున‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ‌చ్చిబౌలి టెలికాంన‌గ‌ర్ పేరిట బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎక‌రాల ప‌రిధిలో అప్ప‌టి హుడా అనుమ‌తితో లే ఔట్ వేశారు. ఇందులో 4వేల గ‌జాలు పార్కుకోసం కేటాయించారు. ఇందులో 1500ల గ‌జాల వ‌ర‌కూ ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిపోయాయి. […]

1 min read

దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా నజర్​

  దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా ఫోకస్​ పెట్టింది. చెరువులో మురుగునీరు చేరి కంపు కొడుతుండడం, నీటిపై భారీగా గుర్రపుడెక్క తేలియాడుతుండడంపై ఫిర్యాదుల వచ్చిన నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం దుర్గం చెరువును ప‌రిశీలించారు. చెరువులో స‌గ‌భాగం వ‌ర‌కూ గుర్రపు డెక్క వ్యాపించడానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్నప్పటికీ వ‌ర‌ద కాలువ ద్వార మురుగు నీరు నేరుగా దుర్గం చెరువులోకి క‌ల‌వ‌డం ప‌ట్ల క‌మిష‌న‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టీపీల సామ‌ర్థ్యానికి మించిన […]

1 min read

భయపడకండి.. మీ ఇండ్ల జోలికి రాము.. ఆ కాలనీలకు భరోసానిచ్చిన హైడ్రా

  మీరు ఏలాంటి భయాందోళన చెందవద్దు. మీ కాలనీలలోకి హైడ్రా వచ్చి మీరు ఉంటున్న ఇండ్లను కూల్చివేయదు. మీరు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వివాదాస్పద సర్వే నెంబర్​ 44లోని పలు కాలనీవాసులకు హైడ్రా భరోసానిచ్చింది. దీంతో ఆయా కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులు హైడ్రా తమ ఇండ్లను కూల్చివేస్తుందేమోనని కంటి మీద కునుకు లేకుండా గడిపిన కాలనీవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైడ్రా తీపికబురు అందించింది.   శేరిలింగంపల్లి […]

1 min read

హైదరాబాద్​లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్​ ఫెస్టివల్​..

  కైట్​ ఫెస్టివల్​కు సిద్ధమైన హైదరాబాద్​ నగరం.. కూకట్​పల్లి నల్లచెరువు, మాదాపూర్​ తమ్మిడికుంట, పాతబస్తీ బమ్​రుక్న్​ ఉద్​ దౌలా చెరువులు సిద్ధం పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్​   హైదరాబాద్ నగరంలో ​ సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కైట్​ఫెస్టివల్​ను హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల వద్ద పతంగులను ఎగరవేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కైట్​ ఫెస్టివల్​ నిర్వహించే చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం […]

1 min read

రూ. 35 కోట్ల విలువైన 3 వేల గజాల పార్కు స్థలాన్ని రక్షించిన హైడ్రా

  3 వేల గ‌జాల పార్కు స్థలాల‌ను కాపాడిన హైడ్రా — రూ. 35 కోట్ల విలువైన స్థలాల చుట్టూ ఫెన్సింగ్   కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని 3 వేల గ‌జాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కుల‌ను హైడ్రా శ‌నివారం కాపాడింది. ఇలా కాపాడిన భూమి విలువ రూ. 35 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. భాగ్యనగర్ ఫేజ్–3 కాలనీలో రెండు పార్కులు క‌బ్జాకు గ‌ర‌య్యాయ‌ని హైడ్రా ప్రజావాణికి అక్కడి నివాసితుల సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. హైడ్రా క‌మిష‌న‌ర్ […]

1 min read

దుర్గం చెరువులో 5 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డ ఆంధ్ర (సినీ) ప్రజాప్రతినిధి

  స్థలం నాదేనంటూ దర్జాకు పార్కింగ్​ దందా.. ప్రతి నెల 50 లక్షల అద్దె వసూళు.. దుర్గం చెరువు ఆక్రమ‌ణ‌లకు హైడ్రా చెక్‌ -5 ఎక‌రాల మేర క‌బ్జాల‌ను తొల‌గించిన హైడ్రా   ఎత్తైన కొండ‌ల మ‌ధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువు అప్పుడు ఎన్నీ ఎకరాలు విస్తరించి ఉంది.. ప్రస్తుతం ఎన్నీ ఎకరాలు ఉందో తెలుసా. ఒకప్పుడు నిజాం రాజులకు తాగునీటిని అందించిన దుర్గం చెరవు ప్రస్తుతం మురుగునీటితో కంపుకొడుతుంది. రెండు ప్రాంతాలను కలుపుతూ […]

1 min read

కబ్జాదారుల నుండి రూ. 13 కోట్ల పార్కు స్థలం కాపాడిన హైడ్రా

  కబ్జాదారుల చెరులో ఉన్న 13 కోట్ల విలువైన 1000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. పార్కు స్థలం చుట్టూ వేసిన ప్రీకాస్ట్​ వాల్​ను కూలగొట్టి కబ్జా చెరు నుండి విముక్తి చేశారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో సర్వే నెంబర్​ 23లో హుడా అనుమతితో ఉషోద‌య ఎన్‌క్లేవ్ పేరిట కాలనీ ఏర్పాటు అయ్యింది. ఇందులో 1000 గ‌జాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి ఈ మేర‌కు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. పార్కు […]