safe govt land
హైటెక్సిటీలో రూ. 2200 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా
రూ. 2200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో అక్రమణలు తొలగింపు.. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్ను గురువారం నిర్వహించింది. వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది. మొండి కుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. […]
