1 min read

ఎస్కలేటర్​ ఎక్కలేం.. లిఫ్ట్​లో వెళ్లలేం..ఇగ రోడ్డు దాటేదేలా..?

అలంకారప్రాయంగా మారిన ఫుట్​ఓవర్​ బ్రిడ్జిలు పనిచేయని లిఫ్ట్​లు, ఎస్కలేటర్లు రాత్రయితే మందుబాబులకు అడ్డాలుగా మారిన వైనం ఆ జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రతిదినం గండమే.. హైదరాబాద్​, వార్తమ్యాన్(స్సెషల్​ స్టోరీ)​ : అత్యంత రద్దీగా ఉండే రహదారులపై ప్రజలు ట్రాఫిక్​ను దాటేందుకు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు ఉపయోగపడుతాయి. ప్రమాదాలు జరగకుండా ఇవి చాలా ఉపయోగపడుతాయి. హైదరాబాద్​ నుండి ముంబై వెళ్లే జాతీయ రహదారి వెంట ఉన్న ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు మాత్రం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. […]

1 min read

‘గన్​’ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ.. ఎందుకోసం అంటే ?

అన్​లైన్​ బెట్టింగ్​లో రూ. 80 లక్షల అప్పు దొంగతనం కేసులో దొరికిన బంగారం వడ్డీ వ్యాపారి వద్ద కుదువ తన సర్వీస్​ రివాల్వర్​ కూడా కుదువ పెట్టిన ఎస్​ఐ పోలీసు శాఖకు మచ్చతెచ్చిన ఎస్​ఐ వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​ దారి తప్పాడు. పోలీస్​ విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాల్సిన ఆయన పోలీస్​ డిపార్ట్​మెంట్​కే మచ్చ తెప్పేలా వ్యవహరించాడు. నేరస్థుల పట్ల కఠినంగా ఉండి వారకి ఉక్కుపాదం మోపాల్సిన ఆయనే […]

1 min read

జీహెచ్​ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్​

ఔటర్​కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్​ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ఔటర్​ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్​ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న […]

1 min read

చలికాలం వేడినీటి కోసం వాటర్​ హీటర్లు వాడుతున్నారా ?

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు కరెంట్​ షాక్​తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం వార్త మ్యాన్​ – స్పెషల్ స్టోరీస్​  చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం.  ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్​ హీటర్లు, గీజర్​లు అందుబాటులోకి […]

1 min read

ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?

మద్యం తాగి దొరికిన 300 మంది బైకర్లు.. మద్యం తాగి పోలీసులకు దొరుకుతున్న వారిలో బైకర్లే ఎక్కువగా ఉన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారు కూడా బైకర్లే. వీకెండ్​లో సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో 424 మంది మందుబాబులు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిలో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది […]

1 min read

‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్​ చేసిందా..?

ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్​ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్​ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు..   ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్​సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]

1 min read

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త..

రోడ్డు వెంట వెళ్తున్న పాదచారిపై కర్రలతో దాడి చేసి దారి దోపిడీ చికిత్స పొందుతూ పాదచారి మృతి హైదరాబాద్​ రోడ్లపై అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త. కొందరూ అకతాయిలు బైకులపై తిరుగుతూ రోడ్డు వెంట ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్​గా చేసుకొని దారి దోపిడికి పాల్పడుతున్నారు. వారికి అడ్డు చెబితే అంతే సంగతులు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్​లో రోడ్డు వెంట […]

1 min read

రేపే శిల్పక‌ళా వేదిక‌లో నాట్య తోర‌ణం

హైదరాబాద్, వార్తమ్యాన్​ : అమృత క‌ల్చర‌ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహిస్తున్న నృత్య పండుగ‌ మళ్లీ వచ్చేసింది. సంప్రదాయ నాట్యానికి పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ నాట్య తోరణం ఆదివారం హైటెక్ సిటీలోని శిల్పక‌ళావేదిక‌లో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ప‌లు నాట్య రీతుల ప్రత్యక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగ‌ల్‌బందీ రీతుల‌ను ప‌లువురు క‌ళాకారిణులు ప్రద‌ర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా […]

1 min read

చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే

ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు.. హైడ్రా కమిషనర్​కు ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డు.. చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజనీర్లతో సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  అన్నారు.  చరిత్రను తరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని, అందుకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడంతో పాటు పరిష్కారం చూపడం కూడా ముఖ్యమని తెలియజేశారు. మూసీకి వరదలు నివారణతో పాటు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారానికి జంటజలశయాలను నిర్మించి హైదరాబాద్​ […]

1 min read

మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్​ నేరస్థులు అరెస్ట్​..

26 కేసుల్లో 42 రిఫండ్​ అర్డర్స్​ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్​.. ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్​ క్రిమినల్స్​ను సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్​ ఫ్రాడ్​, మోసపూరిత ఫ్రాడ్​ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్​ ఆర్డర్స్​ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్​ చేసినట్లు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ డీసీపీ […]