తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు ఐటీ కారిడార్కు వచ్చిన నలుగురు యువకులు బైక్ అదుపుతప్పి డిడైర్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి ప్రాణాపాయ స్థితిలో బైక్ నడిపిన యువకుడు ఓ స్నేహితుడి నిర్లక్ష్యానికి మరో స్నేహితుడు బలయ్యాడు. నలుగురు యువకులు తెల్లవారుజామున టిఫిన్ చేద్దామని రెండు బైకులపై ఐటీ కారిడార్కు వెళ్లారు. అక్కడ టిఫిన్ దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇందులో ఓ యువకుడు బైక్ను స్పీడ్గా డ్రైవ్ చేయడంతో కంట్రోల్ తప్పి రోడ్డు మధ్యలో డివైడర్ను…
మాదాపూర్ శిల్పారామంలో శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీ పూర్వ విద్యార్థులు “శోభాలంకృతం” గా పద్మ శ్రీ డాక్టర్ శోభా నాయుడుకి నాట్యార్పితం చేశారు. గణేశా పంచరత్న, జతిస్వరం, గణేశా కౌతం, దశావతరం, శ్రీవల్లి దేవసేనాపథి, మామవతు శ్రీ సరస్వతి, తిల్లాన, కృష్ణ శబ్దం, భామాకలాపం, నమో నమో రఘుకుల నాయక, కొలువైఉన్నదే, దేవా దేవం భజే, శ్రీ గౌరీ సుతం,కుంతలారావాలి తిల్లాన మొదలైన అంశాలను పద్మ హేమమాలిని, సుజాతామూర్తి , ఉష కిరణ్ , లావణ్య,…
ఐటీ కారిడార్లో హైడ్రా భారీ ఆపరేషన్.. 8 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ హైటెక్సిటీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. బడా నిర్మాణ సంస్థల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లోని సర్వే నంబర్ 55లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థల స్వాధీనంలో ఉన్న 4.20 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు.. కొలను మాధవరెడ్డి కూతురు సబితకు చెందిన 4 ఎకరాల భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది.…
మరో ఐదు రోజుల్లో ఆ యువ వ్యాపారవేత్త ఇంట్లో పెండ్లి బాజాలు మోగనున్నాయి. అందరూ పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎమైందో ఏమో కానీ పెండ్లి పీటలు ఎక్కాల్సిన ఆ యువ వ్యాపారవేత్త తాను నివాసం ఉంటున్న ఫ్లాట్లో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చనిపోతున్నట్లు.. సూసైడ్ చేసుకునే ముందు తన సోదరుడు, కాబోయే పెండ్లి కూతురు, మరో కుటుంబసభ్యుడికి మెయిల్ చేశాడు. దీంతో యువకుడి కుటుంబం, యువతి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.…
అదనపు కట్నం తేవాలని భర్త వేధింపులు.. వేధింపులు భరించలేక ఫ్యాన్కు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్న భార్య వారిద్దరికి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి జరిగిన 40 రోజులకే భర్త అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక ఆ సాఫ్ట్వేర్ నవ వధువు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బీహార్…