Andhra Pradesh
cinema
Gallery
National
‘గన్’ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ.. ఎందుకోసం అంటే ?
అన్లైన్ బెట్టింగ్లో రూ. 80 లక్షల అప్పు దొంగతనం కేసులో దొరికిన బంగారం వడ్డీ వ్యాపారి వద్ద కుదువ తన సర్వీస్ రివాల్వర్ కూడా కుదువ పెట్టిన ఎస్ఐ పోలీసు శాఖకు మచ్చతెచ్చిన ఎస్ఐ వార్తమ్యాన్, హైదరాబాద్ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ దారి తప్పాడు. పోలీస్ విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాల్సిన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ తెప్పేలా వ్యవహరించాడు. నేరస్థుల పట్ల కఠినంగా ఉండి వారకి ఉక్కుపాదం మోపాల్సిన ఆయనే […]
జెరానియం వ్యర్థాలతో బయోచార్(కట్టెబొగ్గు) తయరీ.. వ్యవసాయానికి ఎంతో లాభసాటి
రైతులు, పర్యావరణానికి మేలు..హెచ్సీయూ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ.. వార్తమ్యాన్( స్పెషల్ స్టోరీ): వ్యవసాయ రంగంలో ‘‘బయోచార్’’ తరుచూ వినిపిస్తున్న మాట. బయో అంటే జీవం.. చార్ అంటే(చార్కోల్) బొగ్గు అని చెప్పొచ్చు. వ్యవసాయాన్ని లాభాల్లోకి మార్చుకునే క్రమంలో ఇటీవల ఈ బయోచార్ పద్దతిని వినియోగిస్తున్నారు. పంట వ్యర్థాలతో రైతులే దీన్ని సొంతంగా తయారు చేసుకొని పొలాల్లో ఎరువులుగా వాడుకోవచ్చు. రైతులు, పర్యావరణానికి మేలు చేసేలా సరికొత్త పరిశోధన.. హైదరాబాద్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్’(హెచ్సీయూ) బయోచార్పై సరికొత్త పరిశోధనలు […]
జీహెచ్ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్
ఔటర్కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్, హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న […]
రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు.. ఒకే చెప్పిన ముఖ్యమంత్రి
కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు.. రాష్ర్టంలో మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు వార్తమ్యాన్, ఆంధ్రప్రదేశ్ : నూతనంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అమోదం తెలిపారు. మొదటి నుండి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి […]
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు.. ఏడుగురు నాయకులు ఔట్
బీహార్ రాష్ర్టంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో ఏర్పడ్డ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొరడా ఝలిపించింది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారం నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించిండ్రు ఇటీవల బీహార్ రాష్ర్టంలో జరిగిన […]
చలికాలం వేడినీటి కోసం వాటర్ హీటర్లు వాడుతున్నారా ?
జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు కరెంట్ షాక్తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం వార్త మ్యాన్ – స్పెషల్ స్టోరీస్ చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం. ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్ హీటర్లు, గీజర్లు అందుబాటులోకి […]
ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?
మద్యం తాగి దొరికిన 300 మంది బైకర్లు.. మద్యం తాగి పోలీసులకు దొరుకుతున్న వారిలో బైకర్లే ఎక్కువగా ఉన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారు కూడా బైకర్లే. వీకెండ్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో 424 మంది మందుబాబులు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిలో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది […]
సినీ డైరెక్టర్ రాజమౌళిపై దాడులు చేయనున్నారా..?
రాజమౌళికి తలకెక్కిన డబ్బు మదం, అహంకారం.. రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై నమ్మకం రాదు.. హిందువులకు సారీ చెప్పకపోతే ఖబర్ధార్.. విశ్వ హిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళికి అహంకారం ఎక్కువైందా ? డబ్బు మదం ఏర్పడిందా ? అంటే అనుననే అంటున్నారు విమర్శకులు. లంకను దహనం చేసిన తరహాలో సినీ డైరెక్టర్ రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై ఆయనకు నమ్మకం […]
ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
పరీక్షలు ఎప్పడి నుండి అంటే..? పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎస్ఎస్సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, […]
‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్ చేసిందా..?
ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు.. ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]

