1 min read

నడుస్తున్న రైలులో పురుగుల మందు తాగిన ప్రేమికులు

రన్నింగ్ ట్రెయిన్​లో పురుగుల మందు తాగిన ప్రేమికులు   ఇద్దరి పరిస్థితి విషమం..   చైన్నై- సికింద్రాబాద్ మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట రైలులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్ కుమార్ (34)కు సులోచన అనే మహిళతో వివాహమై ఇద్దరు కుమారులు […]