1 min read

రక్తసిక్తమైన ఐటీ కారిడార్​ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..

  రెండు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు..   మొత్తం నలుగురు దుర్మరణం..   మృతుల్లో ఇద్దరు ఐటీ ఉద్యోగులు..   తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు..   ఐటీ కారిడార్​ రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. రాంగ్​ రూట్​, అతివేగం, అకస్మాత్తుగా మలపడం, అజాగ్రత్తగా వాహనాలు డ్రైవ్​ చేయడం కారణంగా ఐటీ కారిడార్​లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో రాంగ్​ రూట్​ డ్రైవింగ్​ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోగా.. ఐటీ ఉద్యోగి […]