Telangana
హైటెక్స్లో హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ షురూ
ఆకట్టుకుంటున్న లెర్నింగ్, ఇంటరాక్టివ్, అడ్వెంచర్ జోన్స్, రోబోటిక్స్ వర్క్షాపులు మాదాపూర్ హైటెక్స్ వేదికగా హైదరాబాద్ కిడ్స్ఫెయిర్ 18వ ఎడిషన్ శనివారం ప్రారంమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ కిడ్స్ ఫెయిర్ తొలిరోజు చిన్నారుల సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్ బిజినెస్ హెడ్.డ్ టి.జి. శ్రీకాంత్ తో పాటు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ మార్కెటింగ్ హెడ్ సూర్య వర్కోలు, శ్రీక ఇంటర్నేషనల్ మైక్రో ప్రీ స్కూల్ అడ్మిషన్స్ హెడ్ దుర్గం సంధ్య ప్రారంభించారు. […]
నేటి నుండి శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా
హైదరాబాద్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రేమికుల కోసం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్తకళ ఉత్సవం ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ఈ నెల 20వ తేది నుండి ప్రారంభం కానుంది. మాదాపూర్లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అండ్ నేషనల్ జ్యూట్ బోర్డు సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ అఫీసర్ జి. కిషన్రావు తెలిపారు. ఈ మేళాలో దాదాపుగా 450 స్టాల్ల్స్ శిల్పారామం ఆవరణలో కొలువుదీరనున్నాయి. మేళా సందర్భంగా […]
గచ్చిబౌలి స్టేడియం నిర్వహణ బాగుంది..
ఫిఫా అకాడమీ నిర్వహణ తీరు అభినందనీయం భారత ప్రభుత్వ క్రీడల క్రీడా శాఖ కార్యదర్శి హరిరంజన్ రావు గచ్చిబౌలి లోని జీఎంసీబీ స్టేడియంలో అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలపై భారత క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్ అండ్ భారత ప్రభుత్వ క్రీడల కార్యదర్శి హరి రంజన్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ టవర్, ఫిఫా అకాడమీ, హాకీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, […]
శేరిలింగంపల్లి జోన్లో ట్రాన్స్ఫర్లు లేని కంప్యూటర్ అపరేటర్
ఉద్యోగుల సంఘం నాయకురాలు, ప్రజాప్రతినిధుల లీడర్ అండా రాజకీయ, ఉన్నతాధికారుల పలుకుబడితో చెలరేగిపోతున్న వైనం అతనిపై అలా ఫిర్యాదు.. చేస్తే ఇలా తెలిసిపోతుంది చందానగర్ టౌన్ ప్లానింగ్పై ప్రత్యేక కథనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి నుండే అత్యధిక ఆదాయం సమకూరుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జోన్లో ఎంత ఆమ్దానీ ఉంటుందో. ముఖ్యంగా వెస్ట్ జోన్లోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టింగ్లు సంపాధించుకోవడానికి అధికారులు లక్షలు […]
కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ?
అధికారులను మేనేజ్ చేయడంతో దిట్ట నచ్చని అధికారులు, సిబ్బందిపై కుల సంఘాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చందానగర్ సర్కిల్లో పాతుకుపోయిన ఉద్యోగి టౌన్ ప్లానింగ్పై ప్రత్యేక కథనం చందానగర్ సర్కిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అతని ఆగడాలు శృతి మించిపోతున్నాయని తోటి ఉద్యోగులు లోలోపల మదనపడుతున్నారు. సదరు కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ? అని చర్చించుకుంటున్నారు. అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు […]
చందానగర్ సర్కిల్లో కలెక్షన్ ఏజెంట్గా మారిన కంప్యూటర్ ఆపరేటర్ ?
ఏసీపీ, టిపిఎస్ల వెంట ఫీల్డ్కు ఫిర్యాదులో పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం.. చందానగర్ సర్కిల్లో గడ్డం గ్యాంగ్ అరాచకాలు.. చందానగర్ టౌన్ ప్లానింగ్ అవినీతిపై ప్రత్యేక కథనం. ఓ ఉద్యోగి అయినా తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తాడు. తనకు రానీ పనిని చేయాలనుకోడు. కానీ జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తన రూటే సపరేట్ అంటున్నాడు. తనకు కేటాయించిన పనిని కాదని మరో పని చేస్తున్నాడు. టౌన్ […]
ఉప్పల్లో సీఎం రేవంత్రెడ్డి వర్సెస్ లియోనల్ మెస్సీ.. గోల్ కొట్టి మ్యాచ్ గెలిపిన సీఎం
వరల్డ్ ఫుట్బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో కొనసాగుతుంది. గోట్ కప్ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్ మ్యాచ్లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]
ఐటీ కారిడార్లో డ్రగ్స్ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్
ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్ వినియోగదారులు అరెస్ట్ పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్ కొకైన్, మ్యాజిక్ మష్రూమ్, హషీష్కేక్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి స్టాంప్ పేపర్లు స్వాధీనం ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్లో పోలీసులు డ్రగ్స్ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్కు బస్సులో డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఓ […]
మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్కు అస్వస్థత
విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ? శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్ అందజేసిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆరుగురు విద్యార్థులు సీరియస్… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు.. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు […]
ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఉస్మానియా అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు విద్య అందుబాటులో ఉన్నా.. నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య.. యూనివర్సిటీల్లో రాజకీయాలు, పైరవీలు ఉండవు.. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ […]
