Latest Posts

1 min read

జెరానియం వ్యర్థాలతో బయోచార్(కట్టెబొగ్గు) తయరీ.. వ్యవసాయానికి ఎంతో లాభసాటి

1 min read

జీహెచ్​ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్​

1 min read

రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు.. ఒకే చెప్పిన ముఖ్యమంత్రి

1 min read

కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత పోరు.. ఏడుగురు నాయకులు ఔట్​

1 min read

చలికాలం వేడినీటి కోసం వాటర్​ హీటర్లు వాడుతున్నారా ?

1 min read

ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?

1 min read

సినీ డైరెక్టర్​ రాజమౌళిపై దాడులు చేయనున్నారా..?

1 min read

ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..

1 min read

‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్​ చేసిందా..?

1 min read

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త..

రోడ్డు వెంట వెళ్తున్న పాదచారిపై కర్రలతో దాడి చేసి దారి దోపిడీ చికిత్స పొందుతూ పాదచారి మృతి హైదరాబాద్​ రోడ్లపై అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త. కొందరూ అకతాయిలు బైకులపై తిరుగుతూ రోడ్డు వెంట ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్​గా చేసుకొని దారి దోపిడికి పాల్పడుతున్నారు. వారికి అడ్డు చెబితే అంతే సంగతులు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్​లో రోడ్డు వెంట […]

1 min read

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​..

నవంబర్ 18న ఫిబ్రవరి నెల స్వామి దర్శన కోటా విడుదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరికబురు అందింది. శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ వెల్లడించనుంది. నవంబర్​ 18వ తేదిన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ […]

1 min read

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్​

రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.  సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా  స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్​ క్యాలెండర్​ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని […]

1 min read

రేపే శిల్పక‌ళా వేదిక‌లో నాట్య తోర‌ణం

హైదరాబాద్, వార్తమ్యాన్​ : అమృత క‌ల్చర‌ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహిస్తున్న నృత్య పండుగ‌ మళ్లీ వచ్చేసింది. సంప్రదాయ నాట్యానికి పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ నాట్య తోరణం ఆదివారం హైటెక్ సిటీలోని శిల్పక‌ళావేదిక‌లో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ప‌లు నాట్య రీతుల ప్రత్యక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగ‌ల్‌బందీ రీతుల‌ను ప‌లువురు క‌ళాకారిణులు ప్రద‌ర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా […]

1 min read

చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే

ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు.. హైడ్రా కమిషనర్​కు ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డు.. చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజనీర్లతో సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  అన్నారు.  చరిత్రను తరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని, అందుకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడంతో పాటు పరిష్కారం చూపడం కూడా ముఖ్యమని తెలియజేశారు. మూసీకి వరదలు నివారణతో పాటు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారానికి జంటజలశయాలను నిర్మించి హైదరాబాద్​ […]

1 min read

మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్​ నేరస్థులు అరెస్ట్​..

26 కేసుల్లో 42 రిఫండ్​ అర్డర్స్​ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్​.. ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్​ క్రిమినల్స్​ను సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్​ ఫ్రాడ్​, మోసపూరిత ఫ్రాడ్​ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్​ ఆర్డర్స్​ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్​ చేసినట్లు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ డీసీపీ […]

1 min read

నవంబర్ 11న ‘చలో సచివాలయం’ ర్యాలీకి ప్రైవేట్ కాలేజీల పిలుపు!

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో, నవంబర్ 11న ‘చలో సచివాలయం’ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) పిలుపునిచ్చింది. నిరవధిక బంద్: బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎం.బి.ఏ, ఎం.సి.ఏ, బి.ఎడ్, నర్సింగ్ తదితర కళాశాలలు ఇప్పటికే […]

1 min read

నవంబరు 5న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు […]