శేరిలింగంపల్లి జోన్లో ట్రాన్స్ఫర్లు లేని కంప్యూటర్ అపరేటర్
ఉద్యోగుల సంఘం నాయకురాలు, ప్రజాప్రతినిధుల లీడర్ అండా రాజకీయ, ఉన్నతాధికారుల పలుకుబడితో చెలరేగిపోతున్న వైనం అతనిపై అలా ఫిర్యాదు.. చేస్తే ఇలా తెలిసిపోతుంది చందానగర్ టౌన్ ప్లానింగ్పై ప్రత్యేక కథనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి నుండే అత్యధిక ఆదాయం సమకూరుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జోన్లో ఎంత ఆమ్దానీ ఉంటుందో. ముఖ్యంగా వెస్ట్ జోన్లోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టింగ్లు సంపాధించుకోవడానికి అధికారులు లక్షలు […]
కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ?
అధికారులను మేనేజ్ చేయడంతో దిట్ట నచ్చని అధికారులు, సిబ్బందిపై కుల సంఘాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చందానగర్ సర్కిల్లో పాతుకుపోయిన ఉద్యోగి టౌన్ ప్లానింగ్పై ప్రత్యేక కథనం చందానగర్ సర్కిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అతని ఆగడాలు శృతి మించిపోతున్నాయని తోటి ఉద్యోగులు లోలోపల మదనపడుతున్నారు. సదరు కంప్యూటర్ అపరేటర్ ఆగడాలకు అంతు లేదా ? అని చర్చించుకుంటున్నారు. అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు […]
చందానగర్ సర్కిల్లో కలెక్షన్ ఏజెంట్గా మారిన కంప్యూటర్ ఆపరేటర్ ?
ఏసీపీ, టిపిఎస్ల వెంట ఫీల్డ్కు ఫిర్యాదులో పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం.. చందానగర్ సర్కిల్లో గడ్డం గ్యాంగ్ అరాచకాలు.. చందానగర్ టౌన్ ప్లానింగ్ అవినీతిపై ప్రత్యేక కథనం. ఓ ఉద్యోగి అయినా తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తాడు. తనకు రానీ పనిని చేయాలనుకోడు. కానీ జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తన రూటే సపరేట్ అంటున్నాడు. తనకు కేటాయించిన పనిని కాదని మరో పని చేస్తున్నాడు. టౌన్ […]
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్
బీహార్ రోడ్ల నిర్మాణ శాఖ మంత్రి నితిన్ నబిన్కు భారతీయ జనతా పార్టీ కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబిన్ను నియమిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు అమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా […]
ది రాజాసాబ్.. మరో పాట వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే ?
రెబల్ స్టార్ ప్రభాస్ హిరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హార్రర్ సినిమా ది రాజాసాబ్ సినిమాలో నుండి మరో పాట త్వరలోనే ప్రేక్షకులను ఆలరించేందుకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సనిమా నుండి బయటకు వచ్చిన రెబల్ సాబ్ సాంగ్ ఆకట్టుకోగా, తాజాగా సహానా.. సహానా అంటూ మొదలయ్యే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ మొత్తాన్ని డిసెంబర్ 17వ తేదిన సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర […]
కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్గా రాజ్కుమార్ గోయల్
కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్కుమార్ గోయల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆయన పేరును సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 15, 2025) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్కుమార్ గోయల్తో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. దీంతో కమిషన్ పూర్తిస్థాయిలో నియామకం జరిగింది. గత […]
ఉప్పల్లో సీఎం రేవంత్రెడ్డి వర్సెస్ లియోనల్ మెస్సీ.. గోల్ కొట్టి మ్యాచ్ గెలిపిన సీఎం
వరల్డ్ ఫుట్బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. గోట్ టూర్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో కొనసాగుతుంది. గోట్ కప్ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్ మ్యాచ్లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]
ఐటీ కారిడార్లో డ్రగ్స్ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్
ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్ వినియోగదారులు అరెస్ట్ పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్ కొకైన్, మ్యాజిక్ మష్రూమ్, హషీష్కేక్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి స్టాంప్ పేపర్లు స్వాధీనం ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్లో పోలీసులు డ్రగ్స్ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్కు బస్సులో డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఓ […]
మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్కు అస్వస్థత
విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ? శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్ అందజేసిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆరుగురు విద్యార్థులు సీరియస్… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు.. కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు […]
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు గురువారం ఫోన్లో మాట్లడుకున్నారు. ఈ సంభాషణ చాలా “ఆత్మీయంగా, ఆసక్తికరంగా” సాగినట్లు మోదీ వర్ణించారు. ట్విట్టర్ వేదికగా ట్రంప్తో మాట్లాడినట్లు తెలిపారు. ఇద్దరి ఫోన్ చర్చలోని ముఖ్యాంశాలు.. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్షించారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించాలని నొక్కిచెప్పారు. రక్షణ, ఇంధనం, కీలక […]
