1 min read

శేరిలింగంపల్లి జోన్​లో ట్రాన్స్​ఫర్లు లేని కంప్యూటర్​ అపరేటర్

​ఉద్యోగుల సంఘం నాయకురాలు, ప్రజాప్రతినిధుల లీడర్​ అండా రాజకీయ, ఉన్నతాధికారుల పలుకుబడితో చెలరేగిపోతున్న వైనం అతనిపై అలా ఫిర్యాదు.. చేస్తే ఇలా తెలిసిపోతుంది చందానగర్​ టౌన్​ ప్లానింగ్​పై ప్రత్యేక కథనం   గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​కి వెస్ట్​ జోన్​ శేరిలింగంపల్లి నుండే అత్యధిక ఆదాయం సమకూరుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ జోన్​లో ఎంత ఆమ్దానీ ఉంటుందో. ముఖ్యంగా వెస్ట్​ జోన్​లోని రెవెన్యూ, టౌన్​ ప్లానింగ్​, ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టింగ్​లు సంపాధించుకోవడానికి అధికారులు లక్షలు […]

1 min read

కంప్యూటర్ అపరేటర్​​ ఆగడాలకు అంతు లేదా ?

అధికారులను మేనేజ్​ చేయడంతో దిట్ట నచ్చని అధికారులు, సిబ్బందిపై కుల సంఘాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చందానగర్​ సర్కిల్​లో పాతుకుపోయిన ఉద్యోగి టౌన్​ ప్లానింగ్​పై ప్రత్యేక కథనం   చందానగర్​ సర్కిల్​లోని టౌన్​ ప్లానింగ్​ విభాగంలో పనిచేస్తున్న ఔట్​ సోర్సింగ్​ కంప్యూటర్​ అపరేటర్​ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అతని ఆగడాలు శృతి మించిపోతున్నాయని తోటి ఉద్యోగులు లోలోపల మదనపడుతున్నారు. సదరు కంప్యూటర్​ అపరేటర్​ ఆగడాలకు అంతు లేదా ? అని చర్చించుకుంటున్నారు.   అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు […]

1 min read

చందానగర్​ సర్కిల్లో కలెక్షన్​ ఏజెంట్​గా మారిన కంప్యూటర్​ ఆపరేటర్​ ?

ఏసీపీ, టిపిఎస్​ల వెంట ఫీల్డ్​కు ఫిర్యాదులో పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వైనం.. చందానగర్ సర్కిల్​లో గడ్డం గ్యాంగ్​ అరాచకాలు.. చందానగర్​ టౌన్​ ప్లానింగ్​ అవినీతిపై ప్రత్యేక కథనం.   ఓ ఉద్యోగి అయినా తనకు కేటాయించిన విధులను నిర్వహిస్తాడు. తనకు రానీ పనిని చేయాలనుకోడు. కానీ జీహెచ్​ఎంసీ చందానగర్​ సర్కిల్​లోని టౌన్​ ప్లానింగ్ విభాగంలో ఓ ఔట్​ సోర్సింగ్ ఉద్యోగి తన రూటే సపరేట్ అంటున్నాడు. తనకు కేటాయించిన పనిని కాదని మరో పని చేస్తున్నాడు. టౌన్​ […]

1 min read

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్​ నబిన్​

  బీహార్​ రోడ్ల నిర్మాణ శాఖ మంత్రి నితిన్​ నబిన్​కు భారతీయ జనతా పార్టీ కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​సింగ్​ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్​ నబిన్​ను నియమిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు అమోదించినట్లు ఆయన పేర్కొన్నారు.   బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా […]

1 min read

ది రాజాసాబ్​.. మరో పాట వచ్చేసింది.. రిలీజ్​ ఎప్పుడంటే ?

రెబల్​ స్టార్​ ప్రభాస్​ హిరోగా డైరెక్టర్​ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్​ కామెడీ హార్రర్​ సినిమా ది రాజాసాబ్​ సినిమాలో నుండి మరో పాట త్వరలోనే ప్రేక్షకులను ఆలరించేందుకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సనిమా నుండి బయటకు వచ్చిన రెబల్​ సాబ్​ సాంగ్​ ఆకట్టుకోగా, తాజాగా సహానా.. సహానా అంటూ మొదలయ్యే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్​ విడుదల చేసింది.   ఈ సాంగ్​ మొత్తాన్ని డిసెంబర్​ 17వ తేదిన సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర […]

1 min read

కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్​గా రాజ్​కుమార్​ గోయల్​

  కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్​గా మాజీ ఐఏఎస్​ అధికారి రాజ్​కుమార్​ ​గోయల్​ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆయన పేరును సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 15, 2025) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.   రాజ్‌కుమార్ గోయల్‌తో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. దీంతో కమిషన్ పూర్తిస్థాయిలో నియామకం జరిగింది. గత […]

1 min read

ఉప్పల్​లో సీఎం రేవంత్​రెడ్డి వర్సెస్​ లియోనల్​ మెస్సీ.. గోల్​ కొట్టి మ్యాచ్​​ గెలిపిన సీఎం

వరల్డ్​ ఫుట్​బాల్​ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు. గోట్​ టూర్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​లో కొనసాగుతుంది. గోట్​ కప్​ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్​ మ్యాచ్​లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్​ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]

1 min read

ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్​

ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్​ వినియోగదారులు అరెస్ట్​   పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్​   కొకైన్​, మ్యాజిక్​ మష్రూమ్​, హషీష్​కేక్​, ఎండిఎంఏ, ఎల్​ఎస్​డి స్టాంప్​ పేపర్లు ​ స్వాధీనం   ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్​ పెడ్లర్లు డ్రగ్స్​ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్​లో పోలీసులు  డ్రగ్స్​ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్​కు బస్సులో డ్రగ్స్​ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు ఓ […]

1 min read

మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత

విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ?   శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్​ అందజేసిన నిర్మాణ్​ ఆర్గనైజేషన్​   ఆరుగురు విద్యార్థులు సీరియస్​… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు..   కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు […]

1 min read

ప్రధాని మోదీతో ఫోన్​లో మాట్లాడిన ట్రంప్​

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు గురువారం ఫోన్​లో మాట్లడుకున్నారు. ఈ సంభాషణ చాలా “ఆత్మీయంగా, ఆసక్తికరంగా” సాగినట్లు మోదీ వర్ణించారు. ట్విట్టర్​ వేదికగా ట్రంప్​తో మాట్లాడినట్లు తెలిపారు. ఇద్దరి ఫోన్​ చర్చలోని ముఖ్యాంశాలు.. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్షించారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించాలని నొక్కిచెప్పారు. రక్షణ, ఇంధనం, కీలక […]