1 min read

కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్​గా రాజ్​కుమార్​ గోయల్​

  కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్​గా మాజీ ఐఏఎస్​ అధికారి రాజ్​కుమార్​ ​గోయల్​ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆయన పేరును సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 15, 2025) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.   రాజ్‌కుమార్ గోయల్‌తో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. దీంతో కమిషన్ పూర్తిస్థాయిలో నియామకం జరిగింది. గత […]

1 min read

ఉప్పల్​లో సీఎం రేవంత్​రెడ్డి వర్సెస్​ లియోనల్​ మెస్సీ.. గోల్​ కొట్టి మ్యాచ్​​ గెలిపిన సీఎం

వరల్డ్​ ఫుట్​బాల్​ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు. గోట్​ టూర్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​లో కొనసాగుతుంది. గోట్​ కప్​ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్​ మ్యాచ్​లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్​ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]

1 min read

ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్​

ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్​ వినియోగదారులు అరెస్ట్​   పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్​   కొకైన్​, మ్యాజిక్​ మష్రూమ్​, హషీష్​కేక్​, ఎండిఎంఏ, ఎల్​ఎస్​డి స్టాంప్​ పేపర్లు ​ స్వాధీనం   ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్​ పెడ్లర్లు డ్రగ్స్​ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్​లో పోలీసులు  డ్రగ్స్​ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్​కు బస్సులో డ్రగ్స్​ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు ఓ […]

1 min read

మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత

విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ?   శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్​ అందజేసిన నిర్మాణ్​ ఆర్గనైజేషన్​   ఆరుగురు విద్యార్థులు సీరియస్​… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు..   కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు […]

1 min read

ప్రధాని మోదీతో ఫోన్​లో మాట్లాడిన ట్రంప్​

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు గురువారం ఫోన్​లో మాట్లడుకున్నారు. ఈ సంభాషణ చాలా “ఆత్మీయంగా, ఆసక్తికరంగా” సాగినట్లు మోదీ వర్ణించారు. ట్విట్టర్​ వేదికగా ట్రంప్​తో మాట్లాడినట్లు తెలిపారు. ఇద్దరి ఫోన్​ చర్చలోని ముఖ్యాంశాలు.. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్షించారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించాలని నొక్కిచెప్పారు. రక్షణ, ఇంధనం, కీలక […]

1 min read

ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ఉస్మానియా అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు విద్య అందుబాటులో ఉన్నా.. నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య.. యూనివర్సిటీల్లో రాజకీయాలు, పైరవీలు ఉండవు.. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ […]

1 min read

రెండేండ్లలో సీఎంఆర్​ఎఫ్​ కింద పేదలకు రూ. 1685 కోట్లు సహాయం..

తెలంగాణ రాష్ర్టంలో నిరుపేదలకు వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సహాయం అందించడంలో గడిచిన రెండేళ్ల కాలంలో (7 డిసెంబర్ 2023 నుంచి 6 డిసెంబర్ 2025) సీఎంఆర్ఎఫ్ కింద మునుపెన్నడూ లేని విధంగా రూ. 1685.79 కోట్లు సహాయంగా అందించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. * 2014–-24 మధ్య కాలంలో ఈ సరాసరి రూ. 450 కోట్లు అందిస్తే, గడిచిన ఈ […]

1 min read

ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం.. అయినా సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం

రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతా నిధుల కోసం ఢిల్లీకి ఒకటికి వంద సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది.. వయసుంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ సంకల్పం ప్రజా పాలన.. విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి   తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీ కొడతానని, ఫండ్స్​ తీసుకువస్తానని.. అడగాడనికి వెనుకాడనన్నారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి. రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. రాష్ట్రానికి కావలసిన నిధులు, […]

1 min read

 ప్రాచీన వైద్య విధానాలకు పూర్వవైభవం తధ్యం: ఆలే శ్యామ్ కుమార్

కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో ఆయుఃవృద్ది వెల్‌నెస్ క్లినిక్ ప్రారంభం  అందుబాటులోకి హోమియో, న్యూట్రిషనల్, యోగ, మ్యూజిక్ థెరపీలు భారత్లో  ప్రాచీన వైద్య విధానాలకు తిరిగి ఆదరణ లభిస్తుండటం ఎంతో శుభ పరిణామమని అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి సాంప్రదాయ వైద్యానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. కొండాపూర్ రాజరాజేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుఃవృద్ధి హోమియోపతిక్ అండ్ వెల్‌నెస్ క్లీనిక్ […]

1 min read

రూపాయి పతనం.. వారికి మరింత లాభం

రూపాయి పతనానికి కారణాలెన్నో దిగుమతులు తగ్గడం, వాణిజ్య లోటుతో అనిశ్చితి భారం కానున్న విదేశీ విద్య, పెరనున్న దిగుమతి వస్తువులు ధరలు   ఒక కరెన్సీ విలువ (మారకం రేటు) అనేది డిమాండ్ అండ్​ సరఫరా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరిగితే, రూపాయి విలువ తగ్గుతుంది. అంతర్జాతీయ మారకపు మార్కెట్‌లో ప్రస్తుత ట్రేడింగ్ ప్రకారం, అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు భారత రూపాయి మారకం విలువ ప్రస్తుతం 19 పైసలు తగ్గి 90.15 వద్ద […]