revanthreddy
జీహెచ్ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్
ఔటర్కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్, హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న […]
