1 min read

తెలంగాణ రాజ్​భవన్​కు​ కొత్త పేరు

రాజ్​భవన్​ ఇక నుండి లోక్​భవన్​ తెలంగాణ వార్త మ్యాన్​ : తెలంగాణ రాష్ర్ట గవర్నర్​ అధికార నివాసం రాజ్​భవన్​ పేరు మారింది. కొత్త పేరును ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాజ్​భవన్​ పేరును లోక్​భవన్​గా మారుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రాజ్​భవన్​లను లోక్​భవన్​గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు రాజ్​భవన్​, రాజ్​ నివాస్​ల పేర్లను లోక్​భవన్​, లోక్​నివాస్​లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర […]

1 min read

రెండో పెండ్లి చేసుకున్న సమంత-– రాజ్​ నిడుమోరు

సమంత పెండ్లిపై రాజ్​ నిడుమోరు మాజీ భార్య పోస్ట్​ వైరల్​.. సోషల్ మీడియాలో పెండ్లి ఫోటోలు వైరల్​   టాలీవుడ్​ స్టార్​​ హిరోయిన్​ సమంత రెండో పెండ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్​ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ డైరెక్టర్​ రాజ్​ నిడుమోరును పెండ్లి చేసుకున్న ఫోటోలు నెట్టింటా వైరల్​గా మారాయి. తను పెండ్లి చేసుకున్న విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా సమంత ఇన్​స్ర్టాగ్రాంలో ఫోటోలు షేర్​ చేశారు. బాలీవుడ్​ ప్రముఖ డైరెక్టర్​ రాజ్​ […]

1 min read

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టికి ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా ?

  మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మమ్ముట్టికి ఆ పేరు ఏలా వచ్చింది ? ఎవరు పెట్టారు ? అనే విషయాలను ముమ్మట్టి ఓ వేదికపై పంచుకున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. కాలేజీ రోజుల్లో తన స్నేహితుడు శశిధరన్ పొరపాటున తన పేరును మమ్ముట్టిగా చదవడం వల్లే ఈ పేరు వచ్చిందని, అప్పటినుంచి అందరూ అలానే పిలుస్తున్నారని మమ్ముట్టి తెలిపారు. […]

1 min read

హైదరాబాద్​కు ఫుట్​బాల్​ దిగ్గజం లియోనల్​ మెస్సి..ఎప్పుడంటే?

హైదరాబాద్​, వార్తమ్యాన్​ : ఫుట్​బాల్​ ఆట తెలిసిన ప్రతి వ్యక్తికి ‘‘లియోనల్ మెస్సి” పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్​ వైడ్​గా అభిమానులు కలిగి ఉన్న మెస్సిని చూడాలని ప్రతి ఒక్క ఫ్యాన్స్​ కోరుకుంటారు. ఇప్పుడు ఫుట్​బాల్​ దిగ్గడం హైదరాబాద్​కు వస్తున్నాడు. డిసెంబర్​ 13వ తేదిన మెస్సి భారత్‌లోని హైదరాబాద్​లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లియోనల్​ మెస్సి ప్రకటించాడు. తన టూర్​లో హైదరాబాద్ కూడా ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నాడు. […]

1 min read

ఎస్కలేటర్​ ఎక్కలేం.. లిఫ్ట్​లో వెళ్లలేం..ఇగ రోడ్డు దాటేదేలా..?

అలంకారప్రాయంగా మారిన ఫుట్​ఓవర్​ బ్రిడ్జిలు పనిచేయని లిఫ్ట్​లు, ఎస్కలేటర్లు రాత్రయితే మందుబాబులకు అడ్డాలుగా మారిన వైనం ఆ జాతీయ రహదారిపై రోడ్డు దాటాలంటే ప్రతిదినం గండమే.. హైదరాబాద్​, వార్తమ్యాన్(స్సెషల్​ స్టోరీ)​ : అత్యంత రద్దీగా ఉండే రహదారులపై ప్రజలు ట్రాఫిక్​ను దాటేందుకు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు ఉపయోగపడుతాయి. ప్రమాదాలు జరగకుండా ఇవి చాలా ఉపయోగపడుతాయి. హైదరాబాద్​ నుండి ముంబై వెళ్లే జాతీయ రహదారి వెంట ఉన్న ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిలు మాత్రం ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. […]

1 min read

‘గన్​’ను తాకట్టు పెట్టిన అంబర్ పేట్ ఎస్ఐ.. ఎందుకోసం అంటే ?

అన్​లైన్​ బెట్టింగ్​లో రూ. 80 లక్షల అప్పు దొంగతనం కేసులో దొరికిన బంగారం వడ్డీ వ్యాపారి వద్ద కుదువ తన సర్వీస్​ రివాల్వర్​ కూడా కుదువ పెట్టిన ఎస్​ఐ పోలీసు శాఖకు మచ్చతెచ్చిన ఎస్​ఐ వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​ దారి తప్పాడు. పోలీస్​ విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాల్సిన ఆయన పోలీస్​ డిపార్ట్​మెంట్​కే మచ్చ తెప్పేలా వ్యవహరించాడు. నేరస్థుల పట్ల కఠినంగా ఉండి వారకి ఉక్కుపాదం మోపాల్సిన ఆయనే […]

1 min read

జెరానియం వ్యర్థాలతో బయోచార్(కట్టెబొగ్గు) తయరీ.. వ్యవసాయానికి ఎంతో లాభసాటి

రైతులు, పర్యావరణానికి మేలు..హెచ్​సీయూ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ.. వార్తమ్యాన్​( స్పెషల్​ స్టోరీ): వ్యవసాయ రంగంలో ‘‘బయోచార్’​’ తరుచూ వినిపిస్తున్న మాట. బయో అంటే జీవం.. చార్​ అంటే(చార్​కోల్​) బొగ్గు అని చెప్పొచ్చు. వ్యవసాయాన్ని లాభాల్లోకి మార్చుకునే క్రమంలో ఇటీవల ఈ బయోచార్​ పద్దతిని వినియోగిస్తున్నారు. పంట వ్యర్థాలతో రైతులే దీన్ని సొంతంగా తయారు చేసుకొని పొలాల్లో ఎరువులుగా వాడుకోవచ్చు. రైతులు, పర్యావరణానికి మేలు చేసేలా సరికొత్త పరిశోధన.. హైదరాబాద్​లోని ‘యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్’(హెచ్​సీయూ) బయోచార్​పై సరికొత్త పరిశోధనలు […]

1 min read

జీహెచ్​ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్​

ఔటర్​కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్​ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ఔటర్​ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్​ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న […]

1 min read

రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు.. ఒకే చెప్పిన ముఖ్యమంత్రి

కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు.. రాష్ర్టంలో మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు వార్తమ్యాన్​, ఆంధ్రప్రదేశ్​ : నూతనంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అమోదం తెలిపారు. మొదటి నుండి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి […]

1 min read

కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత పోరు.. ఏడుగురు నాయకులు ఔట్​

బీహార్​ రాష్ర్టంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో ఏర్పడ్డ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొరడా ఝలిపించింది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారం నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించిండ్రు ఇటీవల బీహార్​ రాష్ర్టంలో జరిగిన […]