1 min read

ఈత… కావద్దు కన్న వారికి కడుపు కోత..

స్విమ్మింగ్​ ఫూల్​ ప్రమాదాల్లో మృతి చెందుతున్న చిన్నారులు.. కన్నవారికి కడుపుశోకం.. జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న పోలీసులు..   ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పూల్ పర్యవేక్షణలో లోపించడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. […]

1 min read

రూ. 35 కోట్ల విలువైన 3 వేల గజాల పార్కు స్థలాన్ని రక్షించిన హైడ్రా

  3 వేల గ‌జాల పార్కు స్థలాల‌ను కాపాడిన హైడ్రా — రూ. 35 కోట్ల విలువైన స్థలాల చుట్టూ ఫెన్సింగ్   కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని 3 వేల గ‌జాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కుల‌ను హైడ్రా శ‌నివారం కాపాడింది. ఇలా కాపాడిన భూమి విలువ రూ. 35 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. భాగ్యనగర్ ఫేజ్–3 కాలనీలో రెండు పార్కులు క‌బ్జాకు గ‌ర‌య్యాయ‌ని హైడ్రా ప్రజావాణికి అక్కడి నివాసితుల సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. హైడ్రా క‌మిష‌న‌ర్ […]

1 min read

మారిన సైబరాబాద్​ పోలీసుల ఫోన్​ నెంబర్లు .. కొత్త నెంబర్లు ఇవే..

  సైబరాబాద్​ పోలీస్​ కమిషరేట్​లోని పోలీసు అధికారుల ఫోన్​ నెంబర్లు మారాయి. సైబరాబాద్​ సీపీతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత ఫోన్​ నెంబర్ల స్థానంలో కొత్త ఫోన్​ నెంబర్‌‌లు వచ్చాయి. పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు ఇతర సిరీస్ ల నుంచి గత కొద్ది కాలంగా ఇతర పోలీస్ యూనిట్లు వాడుతున్న 87126 సిరీస్ కు మారుతున్నారు.   గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న పాత అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవనే విషయాన్ని […]

1 min read

జన నాయకుడు సినిమా ట్రైలర్​ వచ్చేసింది..

  తమిళ నటుడు విజయ్​ హిరోగా హెచ్​. వినోద్​ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్​ థ్రిల్లర్​  ‘‘జన నాయగన్​” సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను చిత్ర యూనిట్​ శనివారం విడుదల చేసింది. సోషల్​ మీడియాలో ప్రస్తుతం జన నాయకుడి ట్రైలర్​ వీడియో ట్రెండ్​ అవుతుంది.  కేవీఎన్​ ప్రొడక్షన్స్​ పతకంపై వెంకట్​ నారాయణ నిర్మిస్తున్నారు.   ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజహెగ్డే […]

1 min read

హెచ్​సీయూ అడవి నుండి బయటకొచ్చిన జింక.. కారు ఢీకొట్టడంతో మృతి

  హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో నుండి ఓ జింక దారి తప్పి గచ్చిబౌలి లింగంపల్లి పాత జాతీయ రహదారిపైకి వచ్చింది. ఇదే సమయంలో అటూగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ జింక చికిత్స పొందుతూ మృతి చెందింది. శనివారం ఉదయం హెచ్​సీయూ అటవీ ప్రాంతం నుండి జింక తప్పిపోయి  గచ్చిబౌలి లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిలోని శేరిలింగంపల్లి జోనల్​ కమిషనర్​ అఫీస్​ సమీపంలో అలిండ్​ కంపెనీ ప్రహారీ గోడ […]

1 min read

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. దొంగలొస్తున్నారు జాగ్రత్త !

  విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు   కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి   అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలి   అప్రమత్తంగా ఉండాలన్న సైబరాబాద్ పోలీసులు   మరో  పది రోజుల్లో సంక్రాంతి పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులను ప్రకటించింది. సిటీ ప్రజలు కూడా పండుగకు ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాల్లో ఊరికి […]

1 min read

సైబరాబాద్‌లో ప్రశాంతంగా న్యూ ఇయర్​ వేడుకలు

  డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో పట్టుబడ్డ 928 మంది మందుబాబులు మందు తాగి దొరికిన వారిలో బైకర్లే ఎక్కువ ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్   సైబరాబాద్ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో  నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ గా ముగిసాయి. సైబరాబాద్ పోలీసుల ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు, నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో అమలు చేసిన భద్రతా చర్యల ఫలితంగా నూతన […]

1 min read

శిల్పారామంలో న్యూ ఇయర్​ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు

  మాదాపూర్​ శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్​ ఇండియా క్రాఫ్ట్​ మేళా నగరం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో కిటకిటలాడుతన్నాయి. చేనేత ఉత్తత్తుల స్టాల్స్​ మొత్తం కిక్కిరిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కథక్​, కూచిపూడి, ఒడిసా, భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి. శిల్పారామంలోని విలేజ్​ మ్యూజియం, బోటింగ్, ప్లే ఏరియా సందర్శకులతో నిండిపోయింది. కొందరూ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పచ్చికబయళ్లలో వనభోజనాలు చేశారు. […]

1 min read

మూడు నెలల క్రితమే లవ్​ మ్యారేజ్​.. నూతన సంవత్సరం రోజే సూసైడ్​ చేసుకున్న భర్త

  నూతన సంవత్సరం రోజున ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ జంట ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మూడు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న యువతి, యువకుడు.. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశం కారణంగా భర్త సూసైడ్​ చేసుకున్నాడు. న్యూయర్​ వేళ తనతో టైమ్​ స్పెండ్​ చేస్తాడనుకుంటే.. ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్​తో కలిసి అర్దరాత్రి వరకు మద్యం తాగి ఎంజాయ్​ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే కోపంతో ఉన్న భార్య.. […]

1 min read

దుర్గం చెరువులో 5 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డ ఆంధ్ర (సినీ) ప్రజాప్రతినిధి

  స్థలం నాదేనంటూ దర్జాకు పార్కింగ్​ దందా.. ప్రతి నెల 50 లక్షల అద్దె వసూళు.. దుర్గం చెరువు ఆక్రమ‌ణ‌లకు హైడ్రా చెక్‌ -5 ఎక‌రాల మేర క‌బ్జాల‌ను తొల‌గించిన హైడ్రా   ఎత్తైన కొండ‌ల మ‌ధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువు అప్పుడు ఎన్నీ ఎకరాలు విస్తరించి ఉంది.. ప్రస్తుతం ఎన్నీ ఎకరాలు ఉందో తెలుసా. ఒకప్పుడు నిజాం రాజులకు తాగునీటిని అందించిన దుర్గం చెరవు ప్రస్తుతం మురుగునీటితో కంపుకొడుతుంది. రెండు ప్రాంతాలను కలుపుతూ […]