1 min read

ఉప్పల్​లో సీఎం రేవంత్​రెడ్డి వర్సెస్​ లియోనల్​ మెస్సీ.. గోల్​ కొట్టి మ్యాచ్​​ గెలిపిన సీఎం

వరల్డ్​ ఫుట్​బాల్​ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్‌ నగరంలో సందడి చేశారు. గోట్​ టూర్​ ఆఫ్​ ఇండియా హైదరాబాద్​లో కొనసాగుతుంది. గోట్​ కప్​ పేరుతో ఉప్పల్ వేదికగా జరిగిన ఎగ్గిబిషన్​ మ్యాచ్​లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడంతో ఉప్పల్​ స్టేడియం మారుమోగింది. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని […]

1 min read

ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తా.. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ఉస్మానియా అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు విద్య అందుబాటులో ఉన్నా.. నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య.. యూనివర్సిటీల్లో రాజకీయాలు, పైరవీలు ఉండవు.. ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ […]

1 min read

రెండేండ్లలో సీఎంఆర్​ఎఫ్​ కింద పేదలకు రూ. 1685 కోట్లు సహాయం..

తెలంగాణ రాష్ర్టంలో నిరుపేదలకు వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) సరికొత్త రికార్డును నెలకొల్పింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సహాయం అందించడంలో గడిచిన రెండేళ్ల కాలంలో (7 డిసెంబర్ 2023 నుంచి 6 డిసెంబర్ 2025) సీఎంఆర్ఎఫ్ కింద మునుపెన్నడూ లేని విధంగా రూ. 1685.79 కోట్లు సహాయంగా అందించినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. * 2014–-24 మధ్య కాలంలో ఈ సరాసరి రూ. 450 కోట్లు అందిస్తే, గడిచిన ఈ […]

1 min read

ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం.. అయినా సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం

రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతా నిధుల కోసం ఢిల్లీకి ఒకటికి వంద సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది.. వయసుంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ సంకల్పం ప్రజా పాలన.. విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి   తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీ కొడతానని, ఫండ్స్​ తీసుకువస్తానని.. అడగాడనికి వెనుకాడనన్నారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి. రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. రాష్ట్రానికి కావలసిన నిధులు, […]

1 min read

తెలంగాణ రాజ్​భవన్​కు​ కొత్త పేరు

రాజ్​భవన్​ ఇక నుండి లోక్​భవన్​ తెలంగాణ వార్త మ్యాన్​ : తెలంగాణ రాష్ర్ట గవర్నర్​ అధికార నివాసం రాజ్​భవన్​ పేరు మారింది. కొత్త పేరును ప్రకటిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి రాజ్​భవన్​ పేరును లోక్​భవన్​గా మారుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రాజ్​భవన్​లను లోక్​భవన్​గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టేందుకు రాజ్​భవన్​, రాజ్​ నివాస్​ల పేర్లను లోక్​భవన్​, లోక్​నివాస్​లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర […]

1 min read

జీహెచ్​ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్​

ఔటర్​కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్​ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ఔటర్​ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్​ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న […]

1 min read

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్​

రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.  సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా  స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్​ క్యాలెండర్​ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని […]

1 min read

రేపే శిల్పక‌ళా వేదిక‌లో నాట్య తోర‌ణం

హైదరాబాద్, వార్తమ్యాన్​ : అమృత క‌ల్చర‌ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహిస్తున్న నృత్య పండుగ‌ మళ్లీ వచ్చేసింది. సంప్రదాయ నాట్యానికి పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ నాట్య తోరణం ఆదివారం హైటెక్ సిటీలోని శిల్పక‌ళావేదిక‌లో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ప‌లు నాట్య రీతుల ప్రత్యక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగ‌ల్‌బందీ రీతుల‌ను ప‌లువురు క‌ళాకారిణులు ప్రద‌ర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా […]

1 min read

చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే

ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు.. హైడ్రా కమిషనర్​కు ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డు.. చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజనీర్లతో సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  అన్నారు.  చరిత్రను తరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని, అందుకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడంతో పాటు పరిష్కారం చూపడం కూడా ముఖ్యమని తెలియజేశారు. మూసీకి వరదలు నివారణతో పాటు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారానికి జంటజలశయాలను నిర్మించి హైదరాబాద్​ […]

1 min read

మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్​ నేరస్థులు అరెస్ట్​..

26 కేసుల్లో 42 రిఫండ్​ అర్డర్స్​ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్​.. ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్​ క్రిమినల్స్​ను సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్​ ఫ్రాడ్​, మోసపూరిత ఫ్రాడ్​ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్​ ఆర్డర్స్​ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్​ చేసినట్లు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ డీసీపీ […]