1 min read

ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్​

ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్​ వినియోగదారులు అరెస్ట్​   పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్​   కొకైన్​, మ్యాజిక్​ మష్రూమ్​, హషీష్​కేక్​, ఎండిఎంఏ, ఎల్​ఎస్​డి స్టాంప్​ పేపర్లు ​ స్వాధీనం   ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్​ పెడ్లర్లు డ్రగ్స్​ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్​లో పోలీసులు  డ్రగ్స్​ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్​కు బస్సులో డ్రగ్స్​ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు ఓ […]