1 min read

మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

  మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్​లో జరిగింది. బీదర్​ రాష్ర్టం బాల్కి గ్రామానికి చెందిన రేవల సిద్ధయ్య భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓల్డ్​ హఫీజ్​పేట్​లోని సాయినగర్​లో నివాసం ఉంటున్నాడు.   సిద్ధయ్య ఆటో డ్రైవర్​గా పనిచేస్తుండగా, పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న డీమార్ట్​లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు శంకర్​ సొంతూరిలో గత సంవత్సరం […]