1 min read

ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..

పరీక్షలు ఎప్పడి నుండి అంటే..?   పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ఎస్​ఎస్​సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, […]