1 min read

మధ్యాహ్నం భోజనం వికటించి 44 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత

విద్యార్థుల అస్వస్థతకు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ లేదా మధ్యాహ్న భోజనం కారణమా ?   శుక్రవారం ఉదయం విద్యార్థులకు టిఫిన్​ అందజేసిన నిర్మాణ్​ ఆర్గనైజేషన్​   ఆరుగురు విద్యార్థులు సీరియస్​… ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు..   కొండాపూర్​ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంటసేపటికి విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన వారిలో 44మంది విద్యార్థులు […]