1 min read

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్​ ఎస్​ఐ వినయ్​

   హైకోర్టు నోటీసులు ఇచ్చేందుకు లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్​ఐ   రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్​ఐ వినయ్​   పోలీస్​ డిపార్ట్​మెంట్​లో మరో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది.  ఓ కేసులో  నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని మాదాపూర్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ వినయ్​ లక్ష రూపాయలు లంచం డిమాండ్​ చేసి మొదటి విడుతలో రూ.50వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..   […]