Latest Posts

1 min read

చందానగర్​ పోలీస్​ స్టేషన్​ను అకస్మిత తనిఖీ చేసిన శేరిలింగంపల్లి డీసీపీ

1 min read

హైటెక్​సిటీలోని ఆ రూట్​లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్​ తిప్పలే..

1 min read

హైటెక్​సిటీలో దారుణం.. యువకుడి చేతికి కట్​ చేసిన చైనా మాంజా..

1 min read

హైటెక్​సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం

1 min read

నకిలీ ప్రొఫైల్స్.. క్లిక్​ చేశారో అంతే సంగతులు

1 min read

హైదరాబాద్​లో ఈ మూడు చెరువుల వద్దనే కైట్​ ఫెస్టివల్​..

1 min read

యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్స్​ మొదటి విడత బాలికలకే..

1 min read

శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ ఇంచార్జ్​ రేసులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్​.. కేటీఆర్​ను కలిసింది అందుకేనా..

1 min read

శేరిలింగంపల్లి జోన్​ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్​

1 min read

జీహెచ్​ఎంసీ విస్తరణకు ఒకే చెప్పిన కేబినెట్​

ఔటర్​కు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలన్నీ జీహెచ్​ఎంసీలోనే.. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వార్తమ్యాన్​, హైదరాబాద్​ : ఔటర్​ రింగు రోడ్డుకు అనుకొని ఉన్న మున్సిపాలటీలను అన్నీంటిని గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ర్ట కేబినెట్​ ఒకే చెప్పంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న […]

1 min read

రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు.. ఒకే చెప్పిన ముఖ్యమంత్రి

కొత్తగా మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు.. రాష్ర్టంలో మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు వార్తమ్యాన్​, ఆంధ్రప్రదేశ్​ : నూతనంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అమోదం తెలిపారు. మొదటి నుండి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి […]

1 min read

కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత పోరు.. ఏడుగురు నాయకులు ఔట్​

బీహార్​ రాష్ర్టంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో ఏర్పడ్డ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొరడా ఝలిపించింది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారం నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించిండ్రు ఇటీవల బీహార్​ రాష్ర్టంలో జరిగిన […]

1 min read

చలికాలం వేడినీటి కోసం వాటర్​ హీటర్లు వాడుతున్నారా ?

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు కరెంట్​ షాక్​తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం వార్త మ్యాన్​ – స్పెషల్ స్టోరీస్​  చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం.  ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్​ హీటర్లు, గీజర్​లు అందుబాటులోకి […]

1 min read

ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?

మద్యం తాగి దొరికిన 300 మంది బైకర్లు.. మద్యం తాగి పోలీసులకు దొరుకుతున్న వారిలో బైకర్లే ఎక్కువగా ఉన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారు కూడా బైకర్లే. వీకెండ్​లో సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో 424 మంది మందుబాబులు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిలో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది […]

1 min read

సినీ డైరెక్టర్​ రాజమౌళిపై దాడులు చేయనున్నారా..?

రాజమౌళికి తలకెక్కిన డబ్బు మదం, అహంకారం.. ​రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై నమ్మకం రాదు.. హిందువులకు సారీ చెప్పకపోతే ఖబర్ధార్.. విశ్వ హిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రవినూతల శశిధర్   ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళికి అహంకారం ఎక్కువైందా ? డబ్బు మదం ఏర్పడిందా ? అంటే అనుననే అంటున్నారు విమర్శకులు. లంకను దహనం చేసిన తరహాలో సినీ డైరెక్టర్​ రాజమౌళిపై దాడులు జరిగితే కానీ హనుమంతుడిపై ఆయనకు నమ్మకం […]

1 min read

ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది..

పరీక్షలు ఎప్పడి నుండి అంటే..?   పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ర్ట ఎస్​ఎస్​సీ బోర్డు పరీక్షల తేదిలను విడుదల చేసింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, […]

1 min read

‘భార్య, అత్తపై కోపం..డబ్బు సంపాధించాలనే కసి’యే అతన్ని క్రిమినల్​ చేసిందా..?

ఇమ్మడి రవి ఇంత తోపా ? ఐ బొమ్మ, బప్పం టీవీల రూపకల్పనకు దారి తీసిన అంశాలు ఏంటి.. సినిమా ఇండస్ర్టీ పెద్దలకు కొరకరాని కొయ్యగా మారిన రవి.. భార్యే పోలీసులకు పట్టించిందా.. ఆస్తులు అమ్మేందుకు వచ్చి దొరికిపోయాడా ? ఇమ్మడి రవి క్రిమినల్​ అంటున్న పోలీసులు, సినిమా ఇండస్ర్టీ.. అతని టాలెంట్​ను పొగుడుతూ మద్దతు తెలియజేస్తున్న జనాలు..   ఐబొమ్మ, బప్పం టీవీ ఈ రెండు పైరసీ వెబ్​సైట్లు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర […]

1 min read

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త..

రోడ్డు వెంట వెళ్తున్న పాదచారిపై కర్రలతో దాడి చేసి దారి దోపిడీ చికిత్స పొందుతూ పాదచారి మృతి హైదరాబాద్​ రోడ్లపై అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా ? తస్మాత్​ జాగ్రత్త. కొందరూ అకతాయిలు బైకులపై తిరుగుతూ రోడ్డు వెంట ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్​గా చేసుకొని దారి దోపిడికి పాల్పడుతున్నారు. వారికి అడ్డు చెబితే అంతే సంగతులు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్​లో రోడ్డు వెంట […]

1 min read

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​..

నవంబర్ 18న ఫిబ్రవరి నెల స్వామి దర్శన కోటా విడుదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరికబురు అందింది. శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ వెల్లడించనుంది. నవంబర్​ 18వ తేదిన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ […]