National
దేశంలో మొట్టమొదటి నేచర్ థీట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్.. ఎక్కడో తెలుసా ?
ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతిబింభించేలా అస్సాంలోని గుహహటిలో లోక ప్రియ గోపినాథ్ బొర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన నూతన టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. దేశంలో మొదటిసారిగా ప్రకృతి థీమ్లో ఈ టెర్మినల్ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ టెర్మినల్ను దాదాపు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం 5వేల కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ టెర్మినల్లో 14 ఎంట్రీ […]
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్
బీహార్ రోడ్ల నిర్మాణ శాఖ మంత్రి నితిన్ నబిన్కు భారతీయ జనతా పార్టీ కీలక పదవి అప్పగించింది. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబిన్ను నియమిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు అమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా […]
కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్గా రాజ్కుమార్ గోయల్
కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్కుమార్ గోయల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆయన పేరును సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 15, 2025) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్కుమార్ గోయల్తో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. దీంతో కమిషన్ పూర్తిస్థాయిలో నియామకం జరిగింది. గత […]
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు గురువారం ఫోన్లో మాట్లడుకున్నారు. ఈ సంభాషణ చాలా “ఆత్మీయంగా, ఆసక్తికరంగా” సాగినట్లు మోదీ వర్ణించారు. ట్విట్టర్ వేదికగా ట్రంప్తో మాట్లాడినట్లు తెలిపారు. ఇద్దరి ఫోన్ చర్చలోని ముఖ్యాంశాలు.. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్షించారు. ద్వైపాక్షిక సహకారం బలోపేతం అవుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించాలని నొక్కిచెప్పారు. రక్షణ, ఇంధనం, కీలక […]
రూపాయి పతనం.. వారికి మరింత లాభం
రూపాయి పతనానికి కారణాలెన్నో దిగుమతులు తగ్గడం, వాణిజ్య లోటుతో అనిశ్చితి భారం కానున్న విదేశీ విద్య, పెరనున్న దిగుమతి వస్తువులు ధరలు ఒక కరెన్సీ విలువ (మారకం రేటు) అనేది డిమాండ్ అండ్ సరఫరా సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగితే, రూపాయి విలువ తగ్గుతుంది. అంతర్జాతీయ మారకపు మార్కెట్లో ప్రస్తుత ట్రేడింగ్ ప్రకారం, అమెరికన్ డాలర్తో పోల్చినప్పుడు భారత రూపాయి మారకం విలువ ప్రస్తుతం 19 పైసలు తగ్గి 90.15 వద్ద […]
హైదరాబాద్కు ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి..ఎప్పుడంటే?
హైదరాబాద్, వార్తమ్యాన్ : ఫుట్బాల్ ఆట తెలిసిన ప్రతి వ్యక్తికి ‘‘లియోనల్ మెస్సి” పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్గా అభిమానులు కలిగి ఉన్న మెస్సిని చూడాలని ప్రతి ఒక్క ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడు ఫుట్బాల్ దిగ్గడం హైదరాబాద్కు వస్తున్నాడు. డిసెంబర్ 13వ తేదిన మెస్సి భారత్లోని హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లియోనల్ మెస్సి ప్రకటించాడు. తన టూర్లో హైదరాబాద్ కూడా ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నాడు. […]
జెరానియం వ్యర్థాలతో బయోచార్(కట్టెబొగ్గు) తయరీ.. వ్యవసాయానికి ఎంతో లాభసాటి
రైతులు, పర్యావరణానికి మేలు..హెచ్సీయూ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ.. వార్తమ్యాన్( స్పెషల్ స్టోరీ): వ్యవసాయ రంగంలో ‘‘బయోచార్’’ తరుచూ వినిపిస్తున్న మాట. బయో అంటే జీవం.. చార్ అంటే(చార్కోల్) బొగ్గు అని చెప్పొచ్చు. వ్యవసాయాన్ని లాభాల్లోకి మార్చుకునే క్రమంలో ఇటీవల ఈ బయోచార్ పద్దతిని వినియోగిస్తున్నారు. పంట వ్యర్థాలతో రైతులే దీన్ని సొంతంగా తయారు చేసుకొని పొలాల్లో ఎరువులుగా వాడుకోవచ్చు. రైతులు, పర్యావరణానికి మేలు చేసేలా సరికొత్త పరిశోధన.. హైదరాబాద్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్’(హెచ్సీయూ) బయోచార్పై సరికొత్త పరిశోధనలు […]
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు.. ఏడుగురు నాయకులు ఔట్
బీహార్ రాష్ర్టంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో ఏర్పడ్డ అంతర్గతం విభేదాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొరడా ఝలిపించింది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఏడుగురు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (BPCC) సోమవారం నిర్ణయం తీసుకుంది. ఏడుగురు నాయకుల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలనే వ్యతిరేకించిండ్రు ఇటీవల బీహార్ రాష్ర్టంలో జరిగిన […]
చలికాలం వేడినీటి కోసం వాటర్ హీటర్లు వాడుతున్నారా ?
జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు ప్రాణాలు తీస్తున్న వాటర్ హీటర్లు కరెంట్ షాక్తో గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఇంట్లో మనం చేసే పొరపాట్లే మనకు ప్రాణాంతకం వార్త మ్యాన్ – స్పెషల్ స్టోరీస్ చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చలితో వనికిపోతారు. చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి మొగ్గుచూపుతారు. ఇది వరకు కట్టెల పొయ్యి మీద నీటిని వేడిచేసుకునేవాళ్లం. ప్రస్తుతం గ్యాస్ పొయ్యిలు, వాటర్ హీటర్లు, గీజర్లు అందుబాటులోకి […]
