1 min read

మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్​ నేరస్థులు అరెస్ట్​..

26 కేసుల్లో 42 రిఫండ్​ అర్డర్స్​ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్​.. ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్​ క్రిమినల్స్​ను సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్​ ఫ్రాడ్​, మోసపూరిత ఫ్రాడ్​ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్​ ఆర్డర్స్​ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్​ చేసినట్లు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ డీసీపీ […]