central information commissior
కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్గా రాజ్కుమార్ గోయల్
కేంద్ర సమాచార నూతన ప్రధాన కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్కుమార్ గోయల్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఆయన పేరును సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం (డిసెంబర్ 15, 2025) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్కుమార్ గోయల్తో పాటు మరో 8 మంది సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధారాణి రేలంగి కూడా ఉన్నారు. దీంతో కమిషన్ పూర్తిస్థాయిలో నియామకం జరిగింది. గత […]
