Gallery
శిల్పారామంలో న్యూ ఇయర్ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు
మాదాపూర్ శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా నగరం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో కిటకిటలాడుతన్నాయి. చేనేత ఉత్తత్తుల స్టాల్స్ మొత్తం కిక్కిరిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కథక్, కూచిపూడి, ఒడిసా, భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి. శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం, బోటింగ్, ప్లే ఏరియా సందర్శకులతో నిండిపోయింది. కొందరూ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పచ్చికబయళ్లలో వనభోజనాలు చేశారు. […]
దేశంలో మొట్టమొదటి నేచర్ థీట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్.. ఎక్కడో తెలుసా ?
ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతిబింభించేలా అస్సాంలోని గుహహటిలో లోక ప్రియ గోపినాథ్ బొర్డోలోయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన నూతన టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. దేశంలో మొదటిసారిగా ప్రకృతి థీమ్లో ఈ టెర్మినల్ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ టెర్మినల్ను దాదాపు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం 5వేల కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ టెర్మినల్లో 14 ఎంట్రీ […]
