1 min read

శిల్పారామంలో న్యూ ఇయర్​ కోలాహలం..భారీగా తరలివచ్చిన సందర్శకులు

  మాదాపూర్​ శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్​ ఇండియా క్రాఫ్ట్​ మేళా నగరం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలతో కిటకిటలాడుతన్నాయి. చేనేత ఉత్తత్తుల స్టాల్స్​ మొత్తం కిక్కిరిపోయాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కథక్​, కూచిపూడి, ఒడిసా, భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకున్నాయి. శిల్పారామంలోని విలేజ్​ మ్యూజియం, బోటింగ్, ప్లే ఏరియా సందర్శకులతో నిండిపోయింది. కొందరూ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి పచ్చికబయళ్లలో వనభోజనాలు చేశారు. […]

1 min read

దేశంలో మొట్టమొదటి నేచర్​ థీట్​ ఎయిర్​పోర్ట్​ టెర్మినల్​.. ఎక్కడో తెలుసా ?

  ప్రకృతి వైవిధ్యాన్ని ప్రతిబింభించేలా అస్సాంలోని గుహహటిలో లోక ప్రియ గోపినాథ్​ బొర్డోలోయ్​ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో ఏర్పాటు చేసిన నూతన టెర్మినల్​ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. దేశంలో మొదటిసారిగా ప్రకృతి థీమ్​లో ఈ టెర్మినల్​ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ టెర్మినల్​ను దాదాపు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కొత్త టెర్మినల్​ నిర్మాణం కోసం 5వేల కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ టెర్మినల్​లో 14 ఎంట్రీ […]